మహారాష్ట్రలో బీజేపీ విజయంపై సీనియర్ నేత రమణ హర్షం
NEWS Nov 23,2024 04:29 pm
మహారాష్ట్రలో ఎన్డీయే మహాయుతి కూటమి విజయ సాధించడంతో మహారాష్ట్ర ప్రజలు ప్రధాని మోడీకి మద్దతుగా ఉన్నారని అనేందుకు ఈ అసెంబ్లీ ఎన్నికలే నిదర్శనం అని బీజేపీ సీనియర్ నాయకులు, అయినవిల్లి మండల సభ్యత్వ ఇన్చార్జి యనమదల వెంకటరమణ హర్షం వ్యక్తం చేశారు. ఆయన అయినవిల్లిలో మాట్లాడుతూ.. మహారాష్ట్ర ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని అన్నారు.