24న శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు
NEWS Nov 23,2024 03:36 pm
కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా ఈ నెల 24న పలు శైవ క్షేత్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. జనగామ డిపో మేనేజర్ స్వాతి తెలిపారు. పంచ రామాలయం,అమరావతి, భీమవరం,పాలకొల్లు, సామర్లకోట ఆలయాలకు దర్శనం నిమిత్తం ప్రత్యేక డీలక్స్ బస్సులను నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.