Logo
Download our app
సబ్ స్టేషన్ కొరకు స్థల పరిశీలన
NEWS   Nov 23,2024 12:59 pm
కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామంలో సబ్ స్టేషన్ 33 బై 11 కేవీ విద్యుత్ కోసం స్థల పరిశీలన చేశారు డిఈ గోపికృష్ణ. ఈ సందర్భంగా గోపికృష్ణ మాట్లాడుతూ.. కథలాపూర్ సబ్‌స్టేషన్ నుంచి కరెంటు వ‌స్తుంద‌ని, అక్క‌డ ఓవర్‌లోడ్ అవుతుంద‌ని గుర్తించి కొత్త సబ్ స్టేషన్ మంజూరు చేసినట్లు తెలిపారు. దీని కొరకు శనివారం స్థల పరిశీలన చేశామ‌న్నారు. ఈ కార్యక్రమంలో ఏడి రఘుపతి ఏఈ మునిధర్ రెడ్డి, ఏఈ దివాకర్ రావు, లైన్‌మేన్ వినోద్, గ్రామస్తులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source