Logo
Download our app
సత్య సాయిబాబా జయంతి వేడుకలు
NEWS   Nov 23,2024 10:41 am
నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో శనివారం సత్యసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సత్యసాయి బాబా 99 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సత్య సాయి బాబా చిత్రపటానికి పూలమాలవేసి ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేశారు. విద్యార్థులకు సత్య సాయి బాబా మహిమలను వివరించి అనంతరం అన్న ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

Top News


SPORTS   Apr 05,2026 10:23 pm
రోహిత్ శర్మ రికార్డు తిరగరాసిన కోహ్లీ
ఐపీఎల్ 2026లో భాగంగా సీఎస్కేపై జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ టీ20 క్రికెట్‌లో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో...
SPORTS   Apr 05,2026 10:23 pm
రోహిత్ శర్మ రికార్డు తిరగరాసిన కోహ్లీ
ఐపీఎల్ 2026లో భాగంగా సీఎస్కేపై జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ టీ20 క్రికెట్‌లో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో...
BIG NEWS   Apr 05,2026 10:10 pm
பவித்திரமாணிக்கம் மஹாலில் செயலாளர்கள் கூட்டம்
திருவாரூர் சட்டமன்ற வேட்பாளர் பூண்டி கலைவாணன் தலைமையில் நடைபெற்றது, மதச்சார்பற்ற முற்போக்கு கூட்டணி மாவட்ட, ஒன்றிய கழக நிர்வாகிகள், கிளை கழக செயலாளர்கள் & நிர்வாகிகள், வார்டு...
BIG NEWS   Apr 05,2026 10:10 pm
பவித்திரமாணிக்கம் மஹாலில் செயலாளர்கள் கூட்டம்
திருவாரூர் சட்டமன்ற வேட்பாளர் பூண்டி கலைவாணன் தலைமையில் நடைபெற்றது, மதச்சார்பற்ற முற்போக்கு கூட்டணி மாவட்ட, ஒன்றிய கழக நிர்வாகிகள், கிளை கழக செயலாளர்கள் & நிர்வாகிகள், வார்டு...
LATEST NEWS   Apr 05,2026 10:08 pm
ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
కథలాపూర్ మండల కేంద్రంలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాబూ జగ్జీవన్ రామ్ ఫోటోకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. సర్పంచ్ శేఖర్...
LATEST NEWS   Apr 05,2026 10:08 pm
ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
కథలాపూర్ మండల కేంద్రంలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాబూ జగ్జీవన్ రామ్ ఫోటోకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. సర్పంచ్ శేఖర్...
⚠️ You are not allowed to copy content or view source