ఉచిత మధుమేహ పరీక్ష శిభిరం
NEWS Nov 21,2024 12:34 pm
మధుమేహ అవగాహన వారోత్సవంలో భాగంగా నిర్మల్ పట్టణంలోని బంగాల్ పేట్ మహాలక్ష్మి, టెంపుల్ వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మధుమేహ పరీక్షల క్యాంపు నిర్వహించారు. ఈ శిబిరం 39 మంది మధుమేహ పరీక్షలు చేయించుకున్నారు. షుగర్ వ్యాదిగ్రస్తులకు తోసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ప్రతి ఒక్కరు మార్నింగ్ వాక్ అలవచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు లాబ్ టెక్నీషియన్ లు పాల్గొన్నారు.