DNR ట్రస్టు నీటి శుద్ధి యంత్రం ఏర్పాటు
NEWS Nov 21,2024 03:16 am
ములుగు: విద్యార్థులు ఆరోగ్యం ఉంటేనే దేశ భవిత బాగుంటుందనే సంకల్పంతో ప్రతి పాఠశాల లో నీటి శుద్ధి యంత్రాలు ఏర్పాటు చేయాలని DNR ట్రస్టు సంకల్పించింది. పైలెట్ ప్రాజెక్టుగా ములుగు MEO శ్రీనివాసులు, ప్రధానోపాధ్యాయు ల కృషికి DNR తోడుగా నిలుస్తూ జంగాలపల్లి ప్రభుత్వ పాఠశాలలో జలశుద్ధి యంత్రాన్ని ఏర్పాటు చేసింది. ఉపాధ్యాయులు మల్లయ్య, ఉపాధ్యాయులు చొరవ చూపారు. DNR ట్రస్టు సేవలపై ప్రశంసలు కురుస్తున్నాయి.