Logo
Download our app
DNR ట్రస్టు నీటి శుద్ధి యంత్రం ఏర్పాటు
NEWS   Nov 21,2024 03:16 am
ములుగు: విద్యార్థులు ఆరోగ్యం ఉంటేనే దేశ భవిత బాగుంటుందనే సంకల్పంతో ప్రతి పాఠశాల లో నీటి శుద్ధి యంత్రాలు ఏర్పాటు చేయాలని DNR ట్రస్టు సంకల్పించింది. పైలెట్ ప్రాజెక్టుగా ములుగు MEO శ్రీనివాసులు, ప్రధానోపాధ్యాయు ల కృషికి DNR తోడుగా నిలుస్తూ జంగాలపల్లి ప్రభుత్వ పాఠశాలలో జలశుద్ధి యంత్రాన్ని ఏర్పాటు చేసింది. ఉపాధ్యాయులు మల్లయ్య, ఉపాధ్యాయులు చొరవ చూపారు. DNR ట్రస్టు సేవలపై ప్రశంసలు కురుస్తున్నాయి.

Top News


LATEST NEWS   Apr 07,2026 12:59 pm
జియో
LATEST NEWS   Apr 07,2026 12:59 pm
జియో
LIFE STYLE   Apr 06,2026 11:10 am
వేదనే బతుకైతే.. విడాకులు వేడుకే
ఉత్తర్‌ప్రదేశ్‌: మేరఠ్‌కు చెందిన రిటైర్డ్‌ జడ్జి జ్ఞానేంద్ర శర్మ కుటుంబం సామాజిక ప‌ద్ద‌తుల‌కు భిన్నంగా కుమార్తె ప్రణీత వశిష్ఠ విడాకులను వేడుకలా జరుపుకుంది. 2018లో ఆర్మీ...
LIFE STYLE   Apr 06,2026 11:10 am
వేదనే బతుకైతే.. విడాకులు వేడుకే
ఉత్తర్‌ప్రదేశ్‌: మేరఠ్‌కు చెందిన రిటైర్డ్‌ జడ్జి జ్ఞానేంద్ర శర్మ కుటుంబం సామాజిక ప‌ద్ద‌తుల‌కు భిన్నంగా కుమార్తె ప్రణీత వశిష్ఠ విడాకులను వేడుకలా జరుపుకుంది. 2018లో ఆర్మీ...
LATEST NEWS   Apr 06,2026 10:56 am
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు
బంగారం ధరలు పడిపోయాయి. ఒక్కసారిగా సోమవారం ధరలు డౌన్ అయ్యాయి. ఆదివారంతో పోలిస్తే భారీగా ధరలు కుప్పకూలాయి. హైదరాబాద్‌లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర...
LATEST NEWS   Apr 06,2026 10:56 am
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు
బంగారం ధరలు పడిపోయాయి. ఒక్కసారిగా సోమవారం ధరలు డౌన్ అయ్యాయి. ఆదివారంతో పోలిస్తే భారీగా ధరలు కుప్పకూలాయి. హైదరాబాద్‌లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర...
⚠️ You are not allowed to copy content or view source