Logo
Download our app
పాఠ‌శాల‌లో శుద్ధ జ‌ల ప్లాంటు ఏర్పాటు
NEWS   Nov 21,2024 02:55 am
ములుగు: దేవ‌గిరిప‌ట్నం ప్ర‌భుత్వ ఉన్న‌త‌ పాఠ‌శాల‌లో DNR ట్ర‌స్ట్, ఉపాధ్యాయుల స‌హ‌కారంతో శుద్ధ జ‌ల ప్లాంటును ఏర్పాటు చేశారు. నీటి శుభ్ర‌త లేక విద్యార్థులు అనారోగ్యం పాల‌వుతూ స్కూల్‌కు గైర్హాజ‌ర‌వుతున్నారు. ఈ స‌మ‌స్యకు ప‌రిష్కారంగా శుద్ధ జ‌ల ప్లాంటుకు ఆర్థిక సాయం అందించిన‌ DNR ట్ర‌స్ట్ ఫౌండర్ దొడ్డ ప్రతాపరెడ్డికి, ఉపాధ్యాయులకు ప్ర‌ధానోపాధ్యాయుడు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Top News


ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని బీజేవైఎం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వేణు ఆరోపించారు. హనుమకొండలో బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని బీజేవైఎం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వేణు ఆరోపించారు. హనుమకొండలో బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల...
⚠️ You are not allowed to copy content or view source