Logo
Download our app
విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
NEWS   Nov 20,2024 07:00 pm
మాదక ద్రవ్యాలు, మొబైల్ వినియోగం, సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కార్యక్రమం కొత్తగూడెం మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాల రామవరంలో నిర్వహించారు. ఇందులో భాగంగా మాదకద్రవ్యాలు,మొబైల్ వినియోగం వాటివల్ల కలిగే దుష్పరిణామాలు టూ టౌన్ ఎస్ఐ షాహినా విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ క్రైమ్ జరిగితే తక్షణమే 100 లేదా 1930 నంబర్లకు డైల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సిహెచ్ వెంకటేశ్వరరావు, బుచ్చి రాములు, శ్రీనివాసులు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Top News


ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని బీజేవైఎం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వేణు ఆరోపించారు. హనుమకొండలో బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని బీజేవైఎం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వేణు ఆరోపించారు. హనుమకొండలో బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల...
⚠️ You are not allowed to copy content or view source