విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక
NEWS Nov 20,2024 02:18 pm
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార న్యాయస్థలము- నిజామాబాదు వారు 22 తేది శుక్రవారం నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ లో సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేయనున్నారు. నిర్మల్ రూరల్ సబ్ డివిజన్ పరిధిలోని లక్ష్మణచందా, నిర్మల్ రూరల్, దిలావర్పూర్, సారంగాపూర్ , బీరవెల్లి సెక్షన్లాలో గల వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలపై పిర్యాదులు చేసుకోవాలని డి కోరారు.