అతిపెద్ద సాంస్కృతిక వేదిక లోకమంథన్
NEWS Nov 20,2024 01:05 pm
చిన్న శంకరంపేట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మిర్జాపల్లిలో లోకమంథన్ పోస్టర్ ఆవిష్కరించిన తపస్ నాయకులు. ఈ సందర్భంగా తపస్ మహిళా ఉపాధ్యక్షురాలు యెన్నo మాధవి మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద సాంస్కృతిక కార్యక్రమం లోకమంథనని, ఇది నవంబర్ 21 నుండి 24 వరకు జరిగింది అని వారు అన్నారు. ఈ కార్యక్రమం లో శ్రీనివాస్లు, మంగ రాణి, మంగ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు