నారా రోహిత్కు ప్రధాని మోడీ లేఖ
NEWS Nov 19,2024 09:08 am
ఏపీ సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్ముర్తి ఆరోగ్య సమస్యలతో కన్నుమూశారు. రామ్ముర్తి కుమారుడు, నటుడు నారా రోహిత్కు ప్రధాని మోదీ తన సంతాపాన్ని తెలుపుతూ లేఖ రాశారు. రామ్ముర్తి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు, ఈ ఘోరమైన నష్టాన్ని తట్టుకునే శక్తిని ఆయన కుటుంబానికి అందించాలని ఆయన ఆకాంక్షించారు.