ప్రజల శ్రేయస్సు కోరే నాయకుడు
NEWS Nov 19,2024 09:00 am
నిరంతరం ప్రజల శ్రేయస్సు కోరే అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించే నాయకుడు జువ్వాడి నర్సింగ రావు అని షేక్ మహమ్మద్ అన్నారు. స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న లేకున్నా ప్రజల కోసం ఎల్లకాలం ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే నాయకుడు జువ్వాడి అని అన్నారు.పేద ప్రజలకు అనారోగ్యంతో బాధపడుతున్న నియోజకవర్గంలోని ఎన్నో కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నిరుపేద ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారన్నారని కొనియాడారు.