Logo
Download our app
ప్రజల శ్రేయస్సు కోరే నాయ‌కుడు
NEWS   Nov 19,2024 09:00 am
నిరంతరం ప్రజల శ్రేయస్సు కోరే అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించే నాయకుడు జువ్వాడి నర్సింగ రావు అని షేక్ మహమ్మద్ అన్నారు. స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న లేకున్నా ప్రజల కోసం ఎల్లకాలం ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే నాయకుడు జువ్వాడి అని అన్నారు.పేద ప్రజలకు అనారోగ్యంతో బాధపడుతున్న నియోజకవర్గంలోని ఎన్నో కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నిరుపేద ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారన్నార‌ని కొనియాడారు.

Top News


LATEST NEWS   May 11,2026 10:17 pm
మూవీకి ₹200 కోట్లు.. CMగా ₹2 ల‌క్ష‌లు!
త‌మిళ‌నాడు సీఎం విజయ్.. ఒక్క సినిమాకు రూ.200 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటార‌ని టాక్. ఇప్పుడు సీఎంగా నెలకు రూ.2.05 లక్షల జీతం అందనుంది. ఏడాదికి సుమారు...
LATEST NEWS   May 11,2026 10:17 pm
మూవీకి ₹200 కోట్లు.. CMగా ₹2 ల‌క్ష‌లు!
త‌మిళ‌నాడు సీఎం విజయ్.. ఒక్క సినిమాకు రూ.200 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటార‌ని టాక్. ఇప్పుడు సీఎంగా నెలకు రూ.2.05 లక్షల జీతం అందనుంది. ఏడాదికి సుమారు...
LATEST NEWS   May 11,2026 01:52 pm
కేంద్రమంత్రులతో చంద్రబాబు భేటీలు
ఏపీ సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అనంతరం కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌తో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితులకు...
LATEST NEWS   May 11,2026 01:52 pm
కేంద్రమంత్రులతో చంద్రబాబు భేటీలు
ఏపీ సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అనంతరం కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌తో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితులకు...
LATEST NEWS   May 11,2026 01:49 pm
మండుటెండల్లోనూ నిండుగా బావులు
మండు వేసవిలో భూగర్భజలాలు అడుగంటుతున్న వేళ హైదరాబాద్‌లోని మూసాపేట చైతన్యబస్తీలో రెండు చేదబావులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 60 ఏళ్ల క్రితం స్థానికులు తాగునీటి కోసం తవ్వించిన...
LATEST NEWS   May 11,2026 01:49 pm
మండుటెండల్లోనూ నిండుగా బావులు
మండు వేసవిలో భూగర్భజలాలు అడుగంటుతున్న వేళ హైదరాబాద్‌లోని మూసాపేట చైతన్యబస్తీలో రెండు చేదబావులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 60 ఏళ్ల క్రితం స్థానికులు తాగునీటి కోసం తవ్వించిన...
⚠️ You are not allowed to copy content or view source