విచారణకు డుమ్మా కొట్టిన ఆర్జీవీ
NEWS Nov 19,2024 06:29 am
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం పోలీస్ స్టేషన్లో ఐటీ చట్టం కింద వర్మపై ఐటీ చట్టం కింద కేసు నమోదైన కేసుపై నేడు విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. తనకు 4 రోజుల సమయం కావాలని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. వ్యూహం సినిమా సమయంలో చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మాణిలను కించపరిచేలా వర్మ సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టాడంతూ టీడీపీ లీడర్ రామలింగం కేసు పెట్టాడు.