రియోడి జనిరో(బ్రెజిల్ )లో జరుగుతున్న G 20 సమ్మిట్లో బైడెన్తో ప్రధాని మోడీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బైడెన్ను కలిసిన ప్రతిసారి ఆనందంగా ఉంటుందని తెలిపారు. వారిద్దరూ కాసేపు ఆప్యాయంగా ముచ్చటించుకున్నారు. మోడీ నవంబర్ 21 వరకు నైజీరియా, బ్రెజిల్, గయానా దేశాల్లో పర్యటించారు.