వర్మను కలిసిన బీజేపీ మహిళా నేతలు
NEWS Nov 17,2024 02:23 pm
అమలాపురం ఒక కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మని బీజేపీ మహిళా మోర్చా నేతలు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు చిలక మర్రి కస్తూరి, జిల్లా జనరల్ సెక్రటరీ మోకా ఆదిలక్ష్మి,నారీ శక్తి రాష్ట్ర కన్వీనర్ చిట్టూరి రాజేశ్వరి పాల్గొన్నారు.