ప్రశాంతంగా తొలిరోజు గ్రూప్-3 పరీక్ష
NEWS Nov 17,2024 12:46 pm
మొదటి రోజు గ్రూప్-3 పరీక్ష జగిత్యాల జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం 1,336 గ్రూప్-3 ఉద్యోగాల కోసం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం నేడు మొదటి రెండు పేపర్లను రెండు సెషన్లు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ ఎలాంటి అవరోధాలు లేకుండా పరీక్ష సజావుగా జరిగిందని అన్నారు.