సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణి
NEWS Nov 17,2024 12:41 pm
మెట్ పల్లిలోని సుజిత్ రావు నివాసంలో ఆరుగురు లబ్ధిదారులకు సంబంధించి రూ.2,36,500 విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులను టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు అందజేశారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి వ్యవసాయ కమిటీ ఛైర్మన్ కూన గోవర్ధన్, మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా, టీపీసీసీ ఫిషర్మాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ, ఉన్నారు.