గ్రూప్-3 పరీక్షకు 52.21% హాజరు
NEWS Nov 17,2024 08:54 am
జగిత్యాల జిల్లాలో ఆదివారం జరిగిన గ్రూప్-3 పరీక్ష మార్నింగ్ సెషన్లో 52.21% విద్యార్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 10,656 మంది అభ్యర్థులకు గాను 5,563 మంది అభ్యర్థులు హాజరు కాగా.. 5,093 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు పేర్కొన్నారు.