అంబులెన్సు బోల్తా.. డ్రైవర్కు గాయాలు
NEWS Nov 16,2024 03:44 pm
నిజామాబాద్ జిల్లా బోధన్, మండలంలోని ఎమ్మెస్సీ ఫారం వద్ద ప్రైవేటు అంబులెన్సు బోల్తా పడింది. నిజామాబాద్ నుంచి బోధన్ వైపు వెళ్తుండగా ఓ వాహనాన్ని తప్పించబోయి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో డ్రైవర్ తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికులు వెంటనే సహాయం అందించి క్షతగాత్రుడిని బోధన్ పట్టణంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.