మార్కెట్ యార్డ్ ను సందర్శించిన అడిషనల్ కలెక్టర్
NEWS Nov 16,2024 01:28 pm
మెట్ పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను శుక్రవారం అడిషనల్ కలెక్టర్ బిఎస్.లత సందర్శించారు. ఆమె మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు జరపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, యేసయ్య మార్కెట్ కమిటీ ఛైర్మన్ కోన గోవర్ధన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అధికారులు పాల్గొన్నారు.