పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన పూర్వ విద్యార్థులు
NEWS Nov 16,2024 01:23 pm
మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివిన 1979 బ్యాచ్ పూర్వ విద్యార్థులు శనివారం పాఠశాలకు సౌండ్ సిస్టం అందించి సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు దురిశెట్టి మనోహర్, తోగిటి భూపాల్, కోట గంగాధర్ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.