నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యం పట్టివేత
NEWS Nov 15,2024 04:03 pm
జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలోని శ్రీ ఆంజనేయ రైస్ మిల్లులో శుక్రవారం సివిల్ సప్లై అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 10 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం, 300 బస్తాల నూకలు స్వాధీనం చేసుకొనిరైస్ మిల్ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.