కొండ లక్ష్మయ్య జ్ఞాపకార్థం వాటర్ ప్లాంట్
NEWS Nov 15,2024 02:50 pm
KMR: శ్రీ సరస్వతి శిశుమందిర్ ప్రైమరీ స్కూల్ భగత్ సింగ్నగర్లో స్వర్గీయ కొండ లక్ష్మయ్య జ్ఞాపకార్థం వారి కొండ అనసూయ, వారి కుమారుడు కొండ అశోక్ కుమార్ గర్లు సుమారు 2 లక్షల విలువ గల వాటర్ ప్లాంట్ను విరాళంగా అందించారు. ఈ కార్యక్రమములో ముస్త్యాల రమేష్ పాఠశాల అధ్యక్షులు ముప్పారపు ఆనంద్ జిల్లా కార్యదర్శి రాజిరెడ్డి, చీల సూర్య ప్రకాష్, సంతోష్ , డా. వెంకటేశ్వర గౌడ్, రాజేష్ కిషన్, ప్రదానాచార్యులు ఉన్నారు