అక్షర స్కూల్లో చిల్డ్రన్స్ డే వేడుకలు
NEWS Nov 15,2024 05:20 am
మెట్ పల్లి పట్టణంలోని అక్షర హై స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి ఆయా పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, టీచర్లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చిన్నారులు టీచర్లుగా మారి పాఠాలు బోధించారు. చిన్నారులు పాడిన పాటలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.