ఇబ్రహీంపట్నం తహసీల్దార్ జి.ప్రసాద్ మండలంలోని కోమటి కొండాపూర్ గ్రామంలో నాలుగు ఇసుక డంపులు, నాలుగు ఇసుకలోడుతో ఉన్న ట్రాక్టర్లను RI రేవంత్ రెడ్డి, సీఐ నిరంజన్ రెడ్డి సమక్షంలో సీజ్ చేసినట్లు ఎస్సై అనిల్ బుధవారం తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.