Logo
Download our app
హనుమాన్ భక్తుల పాదయాత్ర
NEWS   Nov 13,2024 05:19 pm
హైదరాబాద్ కు చెందిన వెంకటరెడ్డి, భూపతి రెడ్డి అనే ఇద్దరు హనుమాన్ భక్తులు హైదరాబాద్ నుండి పాదయాత్ర చేసి బుధవారం జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హిందువులపై జరుగుతున్న దాడులను, గోహత్యలను నిషేధించాలని కొండగట్టుకు పాదయాత్ర చేపట్టామని పేర్కొన్నారు. వీరు దాదాపుగా 170 కిలోమీటర్లు పాదయాత్ర చేసినట్లు తెలిపారు. వీరితోపాటు ఈ పాదయాత్రలో మెదక్ జిల్లాకు చెందిన నరసింహారెడ్డి పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Mar 27,2026 04:38 pm
కొత్త పార్టీపై కవిత కీలక ప్రకటన
ఏప్రిల్ 25న కొత్త పార్టీని స్థాపించనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. మేడ్చల్‌లోని మునీరాబాద్ వద్ద అద్వయ ఫంక్షన్ హాలులో జెండా ఆవిష్కరణ చేస్తామన్నారు. ఆ...
LATEST NEWS   Mar 27,2026 04:38 pm
కొత్త పార్టీపై కవిత కీలక ప్రకటన
ఏప్రిల్ 25న కొత్త పార్టీని స్థాపించనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. మేడ్చల్‌లోని మునీరాబాద్ వద్ద అద్వయ ఫంక్షన్ హాలులో జెండా ఆవిష్కరణ చేస్తామన్నారు. ఆ...
LATEST NEWS   Mar 27,2026 03:42 pm
ఘనంగా సీతారాముల కళ్యాణమహోత్సవం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాల్మీకినగర్ లో కొలువైన శ్రీ సీతారాముని ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. వేడుకల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా...
LATEST NEWS   Mar 27,2026 03:42 pm
ఘనంగా సీతారాముల కళ్యాణమహోత్సవం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాల్మీకినగర్ లో కొలువైన శ్రీ సీతారాముని ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. వేడుకల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా...
LIFE STYLE   Mar 27,2026 03:40 pm
కార్టూనిజం
LIFE STYLE   Mar 27,2026 03:40 pm
కార్టూనిజం
⚠️ You are not allowed to copy content or view source