వృద్ధాశ్రమాన్ని ప్రారంభంచిన MLC, MLAలు
NEWS Nov 13,2024 05:22 pm
మల్యాల మండలంలోని నూకపల్లి శ్రీ సరస్వతి మాత ఆలయం దగ్గర గండ్ర రాధా-రాఘవేంద్ర రావుల ప్రశాంత నిలయం (వృద్ధాశ్రమం)ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ తో కలిసి చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.