మెదక్లో 10వ తరగతి మూల్యాంకన
కేంద్రం ఏర్పాటు చేయాలి
NEWS Nov 13,2024 05:26 pm
మెదక్ జిల్లా కేంద్రంలో పదవ తరగతి మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు కలిసి వినతిపత్రం అందజేశారు ఉపాధ్యాయ సంఘ నాయకులు. ఈ కార్యక్రమంలో ఎస్టీయు మెదక్ జిల్లా అధ్యక్షులు రాజగోపాల్ గౌడ్, తపస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్, తపస్ నాయకులు సాయిలు, నవీన్, దుర్గ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.