కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే
NEWS Nov 13,2024 10:45 am
కామారెడ్డి నియోజకవర్గంలోని రాజంపేట మండల కేంద్రంలో ఎంపీడివో కార్యాలయంలో బుధవారం కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. ఈ కార్యక్రమంలో రాజంపేట మండల అధ్యక్షుడు పిట్ల శ్రీనివాస్, బిజెపి నాయకులు దగ్గరి నరేష్, రాజిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.