మల్లాపూర్ మండల కేంద్రంలోని శ్రీ కనక సోమేశ్వర స్వామి గుట్ట కింద వంటశాల నిర్మాణం కొరకు ఓబులాపూర్ గ్రామానికి చెందిన కముట్టల చిన్న రాజన్న సరస్వతి దంపతులు ఒక లక్ష రూపాయల విరాళం కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్బంగా వారిని కమిటీ సభ్యులు, గ్రామస్తులు సత్కరించారు.