పాకిస్థాన్ సంచలన నిర్ణయం?
NEWS Nov 12,2024 07:19 am
2025లో పాకిస్థాన్లో జరగనున్న చాంపియన్స్ ట్రోఫీకి వెళ్లేది లేదని BCCI తేల్చి చెప్పడంతో పాకిస్థాన్ చాంపియన్స్ ట్రోఫీని ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నాయని డాన్ మీడియా కథనం రాసింది. భారత్-పాక్ దేశాల మధ్య రాజకీయ పరమైన ఉద్రిక్తతలు కొనసాగుతుండడంతో టీమిండియా పాక్లో పర్యటించబోదని AICC ఇప్పటికే PCBకి సమాచారమిచ్చింది. ఈ విషయాన్ని పాక్ ప్రభుత్వానికి PCB చెప్పింది.