రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన నందని
NEWS Nov 12,2024 08:15 am
జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల మానేపల్లి విద్యార్థి నందిని అండర్ 14 బాలికల వాలీబాల్ విభాగంలో రాష్ట్రస్థాయికి నందిని ఎంపికైంది. ఈ సందర్భంగా తపస్ వెల్దుర్తి మండల శాఖ తరపున నందినికి స్పోర్ట్స్ షూస్ అందించారు. ఈ కార్యక్రమంలో తపస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పోచయ్య, నరేందర్ రెడ్డి, మండల విద్యాధికారి యాదగిరి, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు సీతారామ్, ప్రధానోపాధ్యాయులు కౌసల్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.