కోరుట్ల నుంచి జగిత్యాల వరకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ చేపట్టిన పాదయాత్రను ప్రారంభించడానికి వచ్చిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మంగళవారం స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, స్థానిక పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.