మానసిక ఒత్తిడికి గురి చెయ్యొద్దు
NEWS Nov 11,2024 03:07 pm
ఎన్యూమరేటర్లను మానసిక ఒత్తిడికి గురి చెయ్యొద్దని, తగిన సమయం ఇవ్వాలని, సెలవుల్లో మినహాయింపు ఇవ్వాలని, అదనపు కలెక్టర్ నగేష్కు వినతిపత్రం అందించారు ఉపాధ్యాయ సంఘం నాయకులు. ఈ కార్యక్రమంలో ఎస్టియు జిల్లా అధ్యక్షులు రాజగోపాల్, తపస్ జిల్లా అధ్యక్షులు జిడ్డి ఎల్లం, టిపిటిఎఫ్, తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శులు వెంకటరామిరెడ్డి, చల్లా లక్ష్మణ్, మాధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.