వీరులపాడు: మహాత్ముల విగ్రహలు ఆవిష్కరణ
NEWS Nov 10,2024 06:42 pm
వీరులపాడు మండలం కొణతాలపల్లి గ్రామంలో జగజ్జివన్ రావు, అంబేద్కర్, జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథులుగా మందకృష్ణ మాదిగ, నందిగామ mla తంగిరాల సౌమ్యకి భారీ ర్యాలీతో స్వాగతం పలికారు గ్రామ ప్రజలు. అనంతరం విగ్రహాలను ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ NDA కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.