బాధిత కుటుంబాలకు CMRF ఆసరా
NEWS Nov 10,2024 06:33 pm
కామారెడ్డి: బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఆసరాగా నిలుస్తుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఆదివారం తన నివాసంలో సుమారు 120 మంది లబ్ధిదారులకు రూ. 2 కోట్ల సీఎం సహాయనిది చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయడంలో తాము బేషజాలకు వెళ్లమని, పేదలకు అండగా నిలుస్తూ నియోజకవర్గ ప్రజల మంచి మాత్రమే కోరుకుంటామని చెప్పారు.