Logo
Download our app
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి నాగేశ్వరరావు
NEWS   Nov 10,2024 04:55 am
సమాజంలో జీవించే ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని దానివల్ల ప్రతి మనిషి జీవితానికి మేలు జరుగుతుందని మెట్ పల్లి సీనియర్ సివిల్ కోర్టు జడ్జి, మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఛైర్మన్ నాగేశ్వరరావు అన్నారు. మెట్పల్లిలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ గురుకుల కళాశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రిన్సిపల్ తిరుపతి, న్యాయవాదులు లింబాద్రి తదితరులు ఉన్నారు.

Top News


LIFE STYLE   Feb 09,2026 04:26 pm
బాడీ షేమింగ్ చేస్తే రెండేళ్ల జైలు శిక్ష
వాక్ స్వాతంత్య్రం పేరుతో కొందరు జోకులు, వ్యంగ్య వ్యాఖ్యల ద్వారా ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఇందులో బాడీ షేమింగ్ ప్రధాన సమస్యగా మారింది. ఇది బాధితుల్లో మానసిక...
LIFE STYLE   Feb 09,2026 04:26 pm
బాడీ షేమింగ్ చేస్తే రెండేళ్ల జైలు శిక్ష
వాక్ స్వాతంత్య్రం పేరుతో కొందరు జోకులు, వ్యంగ్య వ్యాఖ్యల ద్వారా ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఇందులో బాడీ షేమింగ్ ప్రధాన సమస్యగా మారింది. ఇది బాధితుల్లో మానసిక...
BIG NEWS   Feb 09,2026 04:22 pm
நன்னிலம் தொகுதியில் காமராஜ் பிரச்சாரம் துவக்கம்
திருவாரூர் மாவட்டம் நன்னிலம் தொகுதி சட்டமன்ற உறுப்பினர் ஆர்.காமராஜ் பிரச்சாரத்தை துவக்கினார். அதிமுக ஆட்சி விலைவாசியையும், திமுக ஆட்சி விலைவாசியையும் ஒப்பிட்டு மாதாந்திர செலவு மற்றும் கூடுதல்...
BIG NEWS   Feb 09,2026 04:22 pm
நன்னிலம் தொகுதியில் காமராஜ் பிரச்சாரம் துவக்கம்
திருவாரூர் மாவட்டம் நன்னிலம் தொகுதி சட்டமன்ற உறுப்பினர் ஆர்.காமராஜ் பிரச்சாரத்தை துவக்கினார். அதிமுக ஆட்சி விலைவாசியையும், திமுக ஆட்சி விலைவாசியையும் ஒப்பிட்டு மாதாந்திர செலவு மற்றும் கூடுதல்...
LIFE STYLE   Feb 09,2026 04:21 pm
హోటల్ గదికి ఒక్క రాత్రి ధర ₹32 లక్షలు
ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు జ‌రిగే AI ఇంపాక్ట్ సమ్మిట్ కారణంగా ఢిల్లీలో హోటల్ గదుల ధరలు భారీగా పెరిగాయి. ఈ సదస్సుకు 100 దేశాల...
LIFE STYLE   Feb 09,2026 04:21 pm
హోటల్ గదికి ఒక్క రాత్రి ధర ₹32 లక్షలు
ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు జ‌రిగే AI ఇంపాక్ట్ సమ్మిట్ కారణంగా ఢిల్లీలో హోటల్ గదుల ధరలు భారీగా పెరిగాయి. ఈ సదస్సుకు 100 దేశాల...
⚠️ You are not allowed to copy content or view source