జ్యోతి మృతి పట్ల సీఎం సంతాపం
NEWS Nov 10,2024 04:54 am
మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి దేవి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి , దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆమె కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు.