Logo
Download our app
డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలలో జాప్యం తగదు: DYFI
NEWS   Nov 11,2024 03:07 am
డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల లో జాప్యం తగదని DYFI జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ గత ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అధికారం లోకి రాగానే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది అన్నారు.గత ప్రభుత్వం ఒక్క డిఎస్సీ కూడా వదలకుండా నిరుద్యోగులను మోసం చేసిందన్నారు.

Top News


LATEST NEWS   Mar 27,2026 09:56 pm
సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం: మోదీ
దిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో సీఎంలతో నిర్వహించిన వర్చువల్‌ భేటీలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తీర ప్రాంతాలు, సరిహద్దుల వద్ద భద్రత పెంచాలని ఆదేశించారు....
LATEST NEWS   Mar 27,2026 09:56 pm
సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం: మోదీ
దిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో సీఎంలతో నిర్వహించిన వర్చువల్‌ భేటీలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తీర ప్రాంతాలు, సరిహద్దుల వద్ద భద్రత పెంచాలని ఆదేశించారు....
BIG NEWS   Mar 27,2026 09:20 pm
SDPI கட்சி நிர்வாகிகள் மரியாதை நிமிர்த்த சந்திப்பு
திமுக தலைமையில் முற்போக்கு கூட்டணியில் SDPI கட்சி இணைந்ததை அடுத்து திருவாரூர் மாவட்டம் கூத்தாநல்லூர் திமுக நகர்மன்ற தலைவர் பாத்திமா பஷீராதாஜ் அவர்களை அவரது இல்லத்தில் SDPI...
BIG NEWS   Mar 27,2026 09:20 pm
SDPI கட்சி நிர்வாகிகள் மரியாதை நிமிர்த்த சந்திப்பு
திமுக தலைமையில் முற்போக்கு கூட்டணியில் SDPI கட்சி இணைந்ததை அடுத்து திருவாரூர் மாவட்டம் கூத்தாநல்லூர் திமுக நகர்மன்ற தலைவர் பாத்திமா பஷீராதாஜ் அவர்களை அவரது இல்லத்தில் SDPI...
LATEST NEWS   Mar 27,2026 09:19 pm
సీఎంల‌తో ప్ర‌ధాని వ‌ర్చువ‌ల్ భేటీ
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన భద్రతను సమీక్షించేందుకు ప్రధాని మోదీ రంగంలోకి దిగారు. యుద్ధం కారణంగా ఎదురయ్యే సవాళ్లు, రాష్ట్రాల సన్నద్ధతపై ఆయన వీడియో కాన్ఫరెన్సింగ్...
LATEST NEWS   Mar 27,2026 09:19 pm
సీఎంల‌తో ప్ర‌ధాని వ‌ర్చువ‌ల్ భేటీ
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన భద్రతను సమీక్షించేందుకు ప్రధాని మోదీ రంగంలోకి దిగారు. యుద్ధం కారణంగా ఎదురయ్యే సవాళ్లు, రాష్ట్రాల సన్నద్ధతపై ఆయన వీడియో కాన్ఫరెన్సింగ్...
⚠️ You are not allowed to copy content or view source