వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు
NEWS Nov 09,2024 04:32 pm
గుడిబండ పంచాయితీ సింగేపల్లి గ్రామంలో వైసిపి పార్టీ నుంచి టీడీపీలో చేరారు.మడకశిర ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు ఎమ్మెస్ రాజు,మడకశిర టిడిపి ఇంచార్జ్ గుండుమల తిప్పేస్వామి సమక్షంలో 100 కుటుంబాలు టిడిపిలో చేరాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గ్రహించి వైసిపి పార్టీ కి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ చేరడం జరిగిందని వారు పేర్కొన్నారు.