ధాన్యం కొనుగోలు కేంద్రాల తనిఖీ
NEWS Nov 08,2024 03:14 pm
కథలాపూర్ మండలం సిరికొండ బొమ్మెన గ్రామాల్లోని భీమారం మండలం మన్నెగూడెం, దమ్మన్నపేట, వల్లంపల్లి గ్రామాల్లోని PACS ఐకేపీ సెంటర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సత్యప్రసాద్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం ఎంత మొత్తంలో వస్తుంది, ధాన్యానికి సంబంధించిన తేమను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తేమ వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలన్నారు.