బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ
NEWS Nov 07,2024 04:25 pm
కోరుట్ల పట్టణంలో ఉదయం ఆర్టీసీ బస్సు - ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో ప్రమాదవశాత్తు గాయపడిన మున్సిపల్ కార్మికులను కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించి వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. ఈ సందర్బంగా బాధితులకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.