పాల్వంచ TPTF మండల కమిటీ ఎన్నిక
NEWS Nov 07,2024 04:56 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ TPTF మండల శాఖ సమావేశం స్థానిక ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ ఉన్నత పాఠశాల పాల్వంచలో నిర్వహించారు. ఈ సమావేశంలో TPTF పాల్వంచ మండల అధ్యక్షులుగా బి.సుక్య, మండల ప్రధాన కార్యదర్శిగా కే.రామనాథం లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు బి రాజు హాజరై మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు పిఆర్సిని వెంటనే ప్రకటించాలని సిపిఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.