బ్లాక్ బెల్ట్ సాధించిన విద్యార్థికి సన్మానం
NEWS Nov 07,2024 10:43 am
ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన ఎ. విశ్వాంత్ జాతీయ స్థాయి బ్లాక్ బెల్ట్ సాధించాడు. ఈ సంధర్భంగా స్థానిక ఎస్ఐ అనిల్, కరాటే మాస్టర్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో వారి చేతుల మీదుగా ఘనంగా సన్మానించి అభినందించారు. ఇబ్రహీంపట్నం కాలేజీ ప్రధానోపాధ్యాయులు సంజీవ్, ఉపాధ్యాయ బృందం, కరాటే మాస్టర్ ప్రవీణ్ కుమార్, విద్యార్ధుల సమక్షంలో వారి చేతుల మీదుగా ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన శిక్షకులు ప్రవీణ్ కుమార్, ఉపాద్యాయ బృందం, విద్యార్ధుల తల్లితండ్రులు ఉన్నారు.