జమ్మలమడుగు మోరగుడి నందు నివాసం ఉంటున్న గంజికుంట నాగ నరసింహులు అనారోగ్యంతో మరణించారు. అంతిమ సంస్కరణలు చేయడానికి బంధువులు ఎవరు ముందుకు రాకపోవడంతో ఓ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావుని సంప్రదించారు. వారు వెంటనే స్పందించి గురువారం ఉదయం 10 గంటలకు హిందు స్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారంగా అంతిమ సంస్కరణలు నిర్వహించారు