Logo
Download our app
గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలి: DYFI
NEWS   Nov 07,2024 05:39 pm
గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు షెడ్యూల్ను మరో రెండు నెలల పాటు వాయిదా వేసి ఎలాంటి వివాదాలు లేకుండా ఫిబ్రవరిలో నిర్వహించేలా చూడాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఎ) జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ తెలిపారు. గురువారం ప్రొద్దుటూరులో విలేకరుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు డేవిడ్ రాజ్, ప్రొద్దుటూరు పట్టణ నాయకులు వెంకటేష్ పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Mar 29,2026 02:53 pm
టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం కార్యకర్తలకు చంద్రబాబు శుభాకాంక్షలు
టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి కార్యకర్త ఇంటి...
LATEST NEWS   Mar 29,2026 02:53 pm
టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం కార్యకర్తలకు చంద్రబాబు శుభాకాంక్షలు
టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి కార్యకర్త ఇంటి...
LATEST NEWS   Mar 29,2026 02:05 pm
గంజాయి తరలిస్తున్న వ్యక్తుల అరెస్టు
అక్రమంగా గంజాయి తరలిస్తుండగా ఇద్దరు వ్యక్తులు పట్టుకున్నట్టు డిఎస్పిఎల్ ఆదినారాయణ తెలిపారు. ఆదివారం కొత్తగూడెం 1టౌన్ పోలీస్ స్టేషన్ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విశ్వసనియ సమాచారం...
LATEST NEWS   Mar 29,2026 02:05 pm
గంజాయి తరలిస్తున్న వ్యక్తుల అరెస్టు
అక్రమంగా గంజాయి తరలిస్తుండగా ఇద్దరు వ్యక్తులు పట్టుకున్నట్టు డిఎస్పిఎల్ ఆదినారాయణ తెలిపారు. ఆదివారం కొత్తగూడెం 1టౌన్ పోలీస్ స్టేషన్ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విశ్వసనియ సమాచారం...
LATEST NEWS   Mar 29,2026 08:42 am
‘கலர்ஸ் 2.0’ சென்டர் திறப்பு
கும்பகோணத்தில் Kolors Health Care நிறுவனத்தின் புதிய “Kolors 2.0” வெல்நஸ் சென்டர் நடிகை Vani Bhojan தலைமையில் தொடங்கப்ப ட்டது. உடல் எடை குறைப்பு, சருமம்...
LATEST NEWS   Mar 29,2026 08:42 am
‘கலர்ஸ் 2.0’ சென்டர் திறப்பு
கும்பகோணத்தில் Kolors Health Care நிறுவனத்தின் புதிய “Kolors 2.0” வெல்நஸ் சென்டர் நடிகை Vani Bhojan தலைமையில் தொடங்கப்ப ட்டது. உடல் எடை குறைப்பு, சருமம்...
⚠️ You are not allowed to copy content or view source