చౌలమద్దిలో సర్వేను పరిశీలించిన ఎంపీడీవో
NEWS Nov 07,2024 10:42 am
మెట్ పల్లి మండలంలోని చౌలమద్ది గ్రామంలో జరుగుతున్న ఇంటింటా సమగ్ర కుటుంబ సర్వేను గురువారం ఎంపీడీవో రామకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే చేస్తున్న ఎన్యుమరేటర్లకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవి, ఎన్యుమరేటర్లు రాములు, కవిత, దీప, లక్ష్మి, సురేశ్ తదితరులు ఉన్నారు.