రాష్ట్రస్థాయి క్రీడలకు మెట్పల్లి విద్యార్థులు
NEWS Nov 07,2024 10:41 am
ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి SGF క్రీడాల్లో మెట్పల్లి మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల విద్యార్థులు సత్తాచాటారు. U14 రెజ్లింగ్ పోటీల్లో g.41kg, b.28 44kg, S. 48 kg విభాగాల్లో గోల్డ్ మెడల్స్ సాధించారు. ఈ నెల 8నుంచి హైదరాబాద్లో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా వారిని ప్రిన్సిపల్ MD జుబేర్, PET ప్రశాంత్, ఉపాధ్యాయ బృందం వారిని అభినందించారు.