ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
NEWS Nov 06,2024 05:13 pm
మల్లాపూర్ మండలం గ్రామం గుండంపల్లి, గొర్రెపల్లి, సిరిపూర్, కుస్తాపూర్, రత్నాపూర్, మొగిలిపేట, ఓబులాపూర్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మల్లాపూర్ మార్కెట్ కమిటీ చైర్మెన్ అంతడుపుల పుష్పలత-నర్సయ్య, వైస్ చైర్మెన్ ఇట్టేడి నారాయణరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.