ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
NEWS Nov 06,2024 09:08 am
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రొహిబిషన్కు ఆమోదం పలికింది. ఎక్సైజ్ చట్టసవరణ ముసాయిదా, ఏపీ జీఎస్టీ 2024 చట్ట సవరణ, 2014-18 మధ్య నీరు-చెట్టు పెండింగ్ బిల్లుల చెల్లింపు, పనుల ప్రారంభానికి ఆమోదం తెలిపింది. CRDA పరిధి పెంపు, పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి ఆమోదం లభించింది. జ్యుడీషియల్ అధికారుల రిటైర్మెంట్ వయసు 61కి పెంచింది.